Monday, April 29, 2024

రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్‌ జరిపించాలి : సీఎం జ‌గ‌న్‌

రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్‌ జరిపించాలని ఏపీ సీఎం జ‌గ‌న్ అన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెష‌ల్ ఎక‌న‌మిక్ జోన్ (సెజ్‌)లో ఉన్న సీడ్స్‌ దుస్తుల కంపెనీలో విషవాయువు లీక్ ఘటనపై సీఎం జగన్‌ సీరియస్‌ అయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాలని విచారణకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, కారణాలను వెలికితీయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులకు అందుతున్న వైద్య సహాయంపై ఆరా తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement