Sunday, April 28, 2024

HYD: ప్రకాష్ గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి..

మణికొండ : రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లక్ష్మీశ్రీ కోరారు. మంగళవారం మణికొండ మున్సిపాలిటీ 10వ వార్డులో ఆమె ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలన్నారు. ప్రకాష్ గౌడ్ ను నాలుగోసారి గెలిపించి అసెంబ్లీకి పంపాలని లక్ష్మిశ్రీ విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement