Wednesday, May 1, 2024

ప‌ట్నం మ‌హేందర్ రెడ్డికి ఎమ్మెల్యే శుభాకాంక్ష‌లు

శాసనమండలి కౌన్సిల్ హాల్ లో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ గా ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సంద‌ర్భంగా పట్నం మహేందర్ రెడ్డిని ఉప్పల్ ఎమ్మెల్యే భేతీ సుభాష్ రెడ్డి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవి కుమార్, గరిక సుధాకర్, ఇతర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement