Sunday, April 28, 2024

TS : బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే స‌బితా

మహేశ్వరం అర్బన్, ఏప్రిల్ 7 (ప్రభ న్యూస్): బిఆర్ఎస్ సీనియర్ నాయకులు లీక్కి కృష్ణారెడ్డికి పితృ వియోగం క‌లిగింది. ఈ విష‌యం తెలుసుకున్న మాజీమంత్రి, ఎమ్మెల్యే స‌బితాఇంద్రారెడ్డి విచారం వ్య‌క్తం చేశారు. ఆదివారం లీక్కి కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి వెంక‌ట్‌రెడ్డి మృత‌దేహానికి పూల‌మాల‌లే వేసి నివాళులు అర్పించారు.

- Advertisement -

కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. లిక్కి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని చెప్పారు. బ్యాంక్ చైర్మన్ మర్రి నరసింహారెడ్డి కార్పొరేషన్ బిఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి , ఎస్, అర్జున్, పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి,పెద్ద బావి ఆనంద రెడ్డి, సమ్ రెడ్డి వెంకట్ రెడ్డి, భీమిడి జంగారెడ్డి ,గుర్రం వెంకటరెడ్డి తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement