Thursday, May 2, 2024

మహాత్మా జ్యోతిబా పూలే కు మంత్రుల నివాళులు

మహాత్మా జ్యోతిబా పూలే 196 జయంతి సందర్భంగా డిల్లీలోని తెలంగాణ భవన్ లో జ్యోతి బా పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి మంత్రులు నివాళులర్పించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ ఇతర ప్రజాప్రతినిధులు మహాత్మా జ్యోతిబా పూలేకు నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement