Monday, May 6, 2024

ఐఎఫ్ఎస్ సింధు యాదవ్ ని అభినందించిన మంత్రి తలసాని

ఇటీవలే ఉత్తర్ ప్రదేశ్ డెహ్రాడూన్ లో ఐఎఫ్ ఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న గడ్డిఅన్నారం ఎక్స్ కౌన్సిలర్ బద్దుల వెంకటేష్ యాదవ్ కూతురు బద్దుల సింధు యాదవ్ మంగ‌ళ‌వారం మర్యాద పూర్వకంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని వారి నివాసంలో కలిశారు. ఈ సందర్బంగా మంత్రి, సింధు యాదవ్ ని శాలువాతో సన్మానించి అభినందిచారు. ఈ కార్యక్రమంలో చైతన్యపురి మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ లు వెంకటేష్ యాదవ్, తులసి దాస్, పవన్ శశి, పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement