Wednesday, May 1, 2024

HYD: బంజారాహిల్స్ పార్క్ హయత్ లో భారీ చోరీ

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్ లో భారీ చోరీ జరిగింది. దొంగలు డైమండ్స్, బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. ఓ మహిళ వ్యాపార నిమిత్తం హైదరాబాద్ కు వచ్చింది. అయితే ఆ మహిళ బ్యాగ్ చోరీకి గురైంది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement