Saturday, May 18, 2024

Breaking : బొడ్డు తాడుకి బ‌దులు- ప‌సిబిడ్డ వేలు క‌ట్ చేసిన ఆస్ప‌త్రి సిబ్బంది

అప్పుడే పుట్టిన ప‌సికందు బొడ్డుతాడుకు బ‌దులుగా వేలుని క‌ట్ చేశారు ఆసుప‌త్రి సిబ్బంది. ఆసుప‌త్రి సిబ్బంది నిర్ల‌క్ష్యంతో బాధిత కుటుంబం షాక్ అయింది.ఈ సంఘ‌ట‌న గుంటూరులోని ప్రైవేటు ఆసుప‌త్రిలో చోటు చేసుకుంది. మాచ‌ర్ల ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఈ దారుణం జ‌రిగింది. డెలివ‌రి స‌మ‌యంలో బొడ్డు తాడుకు బ‌దులుగా ప‌సి కందు వేలుని క‌ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement