Sunday, April 28, 2024

Breaking: పిల్లలను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన వ్యక్తికి దేహశుద్ధి

నగరంలోని గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో పిల్లలను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఓ దుండగుడికి దేహశుద్ది చేశారు. ఈ ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి పుప్పాలగూడ లాలమ్మా గార్డెన్ లో చోటుచేసుకుంది. చిన్న పిల్లలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన ఇమ్రాన్ అనే దుండగుడిని స్థానికులు గమనించారు. దీంతో ఇమ్రాన్ ను పట్టుకొని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement