Sunday, May 5, 2024

హైదరాబాద్‎లో ఐటీ దాడులు..

హైదరాబాద్‎లో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఎక్సెల్ గ్రూప్‎లో ఇన్‎కమ్ ట్యాక్స్ డిపార్ట్‎మెంట్ సోదాలు కొనసాగుతున్నాయి. గ‌చ్చిబౌలి, మాదాపూర్, బాచుపల్లితో పాటు సంగారెడ్డి జిల్లాలోనూ నాలుగు చోట్ల అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఆరుగురు డైరెక్టర్లు, ఛైర్మన్ తో పాటు సీఈవో ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. ఎక్సెల్ సంస్థ ట్యాక్స్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఐటీ గుర్తించింది. అదేవిధంగా రబ్బరు దిగుమతి, ఎగుమతుల్లోనూ తేడాలు జరిగినట్లు నిర్ధారించిన ఐటీ ఏకకాలంలో ఒకేసారి 20 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement