Friday, April 26, 2024

ఇంద్రారెడ్డికి ఘన నివాళి..

కార్వాన్ : మాజీ మంత్రి దివంగ‌త పట్లొళ్ళ ఇంద్రారెడ్డి వర్దంతి. ఈ సందర్భంగా గుడిమ‌ల్కాపూర్ పూల మార్కేట్ లో గ‌ల ఇంద్రారెడ్డి విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి ఘ‌న‌ నివాళిని అర్పించారు. ఈ కార్యక్రమంలో మిరంపల్లి సత్యనారాయణ,సామ మహేందర్ రెడ్డి,సామ సురేందర్ రెడ్డి,మోహన్ రెడ్డి,లింగారెడ్డి,క్రిష్ణ గౌడ్,వెంకట్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement