Wednesday, May 1, 2024

క్రీడకారుడుకి ఆర్థిక సాయం..

కుత్బుల్లాపూర్‌ : నేపాల్‌లో ఈ నెల 28 నుండి 30 వరకు నిర్వహించనున్న ఇండో- నేపాల్‌ నేషనల్‌ ఫెడరేషన్‌ కప్‌ యూత్‌ రూరల్‌ గేమ్స్‌ 2021-22 భాగంగా ఇండియా కబడ్డీ అండర్‌ -17 జట్టుకు భౌరంపేట్‌ గ్రామంకి చెందిన సాయి వర్ధన్‌రెడ్డి ఎంపికయ్యారు. పేదరికం కావడంతో ప్రయాణ ఖర్చుల నిమిత్తం రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు కార్యాలయంలో సీనియర్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు ధర్మారెడ్డి చేతుల మీదుగా రూ. 50 వేలు ఆర్థిక సహయం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement