Thursday, May 9, 2024

పీకే విషయంలో హైకమాండ్ కమిటీ : భట్టి

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విషయంలో హైకమాండ్ కమిటీ వేసిందని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… నివేదిక వచ్చిన తర్వాత సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటారన్నారు. కాంగ్రెస్ లో ఎవరికీ కన్ఫ్యూజన్ అవసరం లేదన్నారు. బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంటుందన్నారు. మాణిక్యం ఠాగూర్ చేసిన ట్వీట్ లో తప్పేముందని అన్నారు. శత్రువును నమ్మొద్దు అన్నారు కానీ… శత్రువు ఎవరనేది ఆయన చెప్పలేదు కదా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement