Saturday, April 27, 2024

ప్రముఖ సాహతీవేత్త నిజాం వెంకటేశం గుండెపోటుతో మృతి

ప్రముఖ సాహతీవేత్త, సాహిత్య బంధువు, ప్రచురణ కర్త నిజాం వెంకటేశం గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందాడు. ఆయ‌న మరణించ‌డం పట్ల రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. సాహిత్య రంగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement