Tuesday, April 30, 2024

ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి

గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డితో కలిసి ఖైరతాబాద్ లోని శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతిని ప్రత్యేకంగా దర్శించుకొని గణనాధునికి హారతి ఇచ్చి పార్వతీపుత్రుడు అయిన గణనాథుడి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బేవరేజెస్ చైర్మన్ గజ్జల నాగేష్, గణేష్ ఉత్సవాల కమిటీ సభ్యులు వీణ మాధురి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement