Tuesday, April 30, 2024

Hydarabad: డ్రగ్స్ కేసులో కీలక మలుపు

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. డ్రగ్స్‌ కేసు సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో పోలీసులు కిరణ్ రాజును నిందితుడిగా చేర్చారు. కిరణ్ రాజు మాజీ ఎంపీ రేణుకాచౌదరి అల్లుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement