Tuesday, May 7, 2024

ఢిల్లీలో టీఆర్ఎస్ ధర్నాకు భారీ ఏర్పాట్లు

యాసంగిలో రైతులు పండించిన ధాన్యం మొత్తం కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11న ఢిల్లీలో నిర్వహించే ధర్నాకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో TRS పార్టీ నేతృత్వంలో నిర్వహించనున్న ధర్నా ఏర్పాట్లను రైతు సమన్వయ సమతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి పరిశీలించారు. ధర్నాకు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున భారీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement