Thursday, May 2, 2024

Breaking: గవర్నర్ వ్యవస్థ అవసరమే లేదు : మంత్రి తలసాని

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గవర్నర్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ వ్యవస్థ అవసరమే లేదని అన్నారు. గవర్నర్ బాధ్యతతో మాట్లాడాలన్నారు. గవర్నర్ కు రాజకీయాలు అవసరం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో మాట్లాడిన తర్వాత మీడియాతో మాట్లాడే అవసరం ఏముందని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement