Sunday, May 5, 2024

ఇకపై ఆదివారాలు ట్యాంక్ బండ్ పై ఆంక్షలు

హైదరాబాద్ నగరవాసుల సందర్శనార్ధం ప్రతీ ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు తీసుకురావాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. నగరవాసుల సందర్శనకు అనుకూలంగా ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని నగర సీపీకి మంత్రి కేటీఆర్ సూచించారు. ట్విట్టర్ లో ఓ నెటిజన్ చేసిన విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ జరుగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement