Tuesday, April 30, 2024

NLG: అవ్వా నీ ఓటు చెయ్యి గుర్తుకే… రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి

సంస్థన్ నారాయణపురం, నవంబర్ 13 (ప్రభ న్యూస్): సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నరు. ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement