Wednesday, May 15, 2024

PV Death Anniversary : తెలంగాణ గడ్డ మీద పుట్టిన గొప్ప బిడ్డ పీవీ…గవర్నర్‌ తమిళిసై

ఇవాళ దేశ మాజీ ప్ర‌ధాన‌మంత్రి పీవీ న‌ర్సింహారావు వ‌ర్ధంతి. ఆయ‌న వ‌ర్ధంతి సంద‌ర్భంగా తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర‌రాజ‌న్ నివాళులు అర్పించారు. పీవీ జ్ఞాన భూమి వ‌ద్ద పీవీ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివార్పించారు. నిష్ణాతుడైన పండితుడు, రాజనీతిజ్ఞుడు, పరిపాలదక్షకుడు.. తెలంగాణ గడ్డ మీద పుట్టిన గొప్ప బిడ్డ అని పీవీని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement