Saturday, May 4, 2024

TS: కారుకు హ్యాండ్‌…. కాంగ్రెస్‌కు గులాబీ నేత‌ల షేక్‌హ్యాండ్‌….

గులాబీ పార్టీకి నేత‌లు షాక్‌లు ఇస్తున్నారు. కారు దిగి హ‌స్తానికి షేక్‌హ్యాండ్ ఇవ్వ‌నున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన
తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. అలాగే మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… కాంగ్రెస్ టికెట్లు ఆశించి కూడా కొంతమంది బయటకు వెళ్తున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే ఇవాళ గులాబీ పార్టీ నుంచి మరో నలుగురు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరనున్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement