Saturday, April 27, 2024

First Step – రాజీనామా చేయండి … నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావుకు మంత్రి ఉత్తమ్ ఆదేశం

హైదరాబాద్ : తెలంగాణ నీటి పారుదల శాఖలో ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది. ఈఎన్సీ మురళీధర్ రావు రాజీనామా చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

రామగుండం ఈఎన్సీ, కాళేశ్వరం ఈఎన్సీ ఇంచార్జి వెంకటేశ్వర్ రావును సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తమ్ ఆదేశాలు జారీ చేశారు. మరికొంత మంది ఇంజినీర్లపైనా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇంజినీర్లపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం

Advertisement

తాజా వార్తలు

Advertisement