Sunday, May 5, 2024

Breaking: ఫామ్​ హౌస్​ ఫైల్స్​.. ఆ నలుగురు ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ పెంపు, బుల్లెట్​ ప్రూఫ్​ వెహికల్స్​

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్ట్రబ్​ చేసేందుకు బీజేపీ ఆధ్వర్యంలోని ముగ్గురు వ్యక్తులు యత్నించిన ఫామ్​హౌస్​ ఫైల్స్​ కేసుకు సంబంధించి ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు బాలరాజు, హర్షవర్ధన్​, రేగా కాంతారావు, పైలట్​ రోహిత్​రెడ్డికి 4 ప్లస్​ 4 సెక్యూరిటీతోపాటు బుల్లెట్​ ఫ్రూఫ్​ వేహికల్స్​ని ప్రభుత్వం ప్రొవైడ్​ చేసింది. వీరి ప్రాణాలకు థ్రెట్​ ఉందన్న కోణంలో ఈ ముందస్తు చర్యలను తీసుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement