Friday, May 3, 2024

పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఈటల సవాల్ ..

పార్టీ మారిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. పార్టీ మారిన 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… దమ్ముంటే రాజీనామా చేసి ప్రజాభిప్రాయం కోరాలన్నారు. ఉప ఎన్నికలకు వెళ్లాలంటే దమ్ముండాలన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే.. 5నిమిషాల్లో ఆమోదించారన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచి కొందరు టీఆర్ఎస్ లో మంత్రులుగా కొనసాగుతున్నారన్నారు. దమ్ముంటే రాజీనామా చేసి ప్రజాభిప్రాయం కోరండని ఈటల సవాల్ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement