Saturday, April 27, 2024

Suicide – మత్తు ఇంజక్షన్ తీసుకొని వైద్యురాలు ఆత్మ హత్య

నిజామాబాద్ రూరల్డిసెంబర్11 ప్రభ న్యూస్రూరల్ మండలం లోని మాధవ నగర్ లో ఇందురు క్యాన్సర్ హసుపత్రి లో మత్తు వైద్యురాలు గా పని చేస్తున్న కుమారి పైల సౌమ్య ఆత్మ హత్య చేసుకుందని రూరల్ ఎస్ ఐ మహేశ్ తెలిపారు. వ్యక్తి గత కారణాల వల్ల మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మ హత్య చేసుకుందని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement