Saturday, April 27, 2024

శంబీపూర్ రాజుకు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయ‌ర్

జై కేసీఆర్ జై తెలంగాణ నినాదమే ఊపిరిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధనే లక్ష్యంగా నిస్వార్ధంగా పనిచేసిన తెలంగాణ ఉద్యమకారుడు రంగారెడ్డి జిల్లాకు రెండవసారి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కార్పొరేటర్లు కోలన్ వీరేందర్ రెడ్డి, సురేష్ రెడ్డి, ఎమ్మెల్సీ ని వారి కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎమ్ సి తెరాస పార్టీ యువజన కమిటీ ఉపాధ్యక్షులు వంశీ, ఆర్గనైజింగ్ కార్యదర్శి సందీప్, 13వ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు రంజిత్ రెడ్డి, ఎస్ డి వై యువసేన, నాయకులు, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement