Thursday, April 25, 2024

Stock Market: లాభాలతో దూసుకుపోతున్న స్టాక్‌ మార్కెట్‌

దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. బుధవారం బీఎస్​ఈ-సెన్సెక్స్​ 175 పాయింట్లు లాభపడి 58,839 పాయింట్లతో మొదలైంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 49 పాయింట్లు పెరిగి.. 17,552 వద్ద కొనసాగుతోంది. ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్​, భారతీ ఎయిర్​టెల్​, టీసీఎస్​, అల్ట్రాటెక్​సిమెంట్ హెచ్​సీఎల్​టెక్​ షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement