Monday, May 6, 2024

కూల్ డ్రింక్ కోసం గొడవ – నిందితులకు 18రోజుల జైలు శిక్ష

అమీర్ పేట్, ప్రభన్యూస్ : థ‌ప్స్ ప్ కూల్ డ్రింక్ డబ్బులు అడిగినందుకు మద్యం మత్తులో కిరాణా షాప్ ఓనర్ తో గొడవపడి దాడి చేసిన ఘటనలో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన ఎస్ఆర్ నగర్ పోలీస్ లు. వారిని ఈరోజు కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌గా, వారికి 18 రోజుల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. థ‌ప్స్ ప్ కూల్ డ్రింక్ కోసం గొడవపడితే 18 రోజులు జైలు విధించ‌డం విశేష తీర్పుగా చెప్పుకుంటున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement