Sunday, May 5, 2024

మాజీ మంత్రి MSRకు ఘన నివాళి

మాజీ మంత్రి ఎం.సత్య నారాయణకు కాంగ్రెసు నాయకులు ఘనంగా నివాళి అర్పించారు. ఎంఎస్ఆర్ ప్రథమ వర్దంతి సందర్బంగా బుధవారం ఇందిరాభవన్ లో ఎంఎస్ఆర్ మనుమడు ఎన్ఆర్ఐ రోహిత్ రావు ఆధ్వర్యంలో జరిగిన సంతాప సభలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎంఎస్ఆర్ జాతీయ స్తాయిలో గుర్తింపు పొందిన గొప్ప నేత అని అన్నారు. తమ లాంటి వారికెందరికో ఆయన మార్గదర్శకులని కొనియాడారు. కాగా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement