Tuesday, April 30, 2024

టీపీసీసీలో ఉట్నూర్ జెడ్పిటిసి చారులత రాథోడ్ చోటు

ఉట్నూర్,జులై15 (ప్రభన్యూస్) ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ జెడ్పిటిసి చారులత రాథోడ్ కు టి పి సి సి కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలిగా నియామకం అయ్యారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.చారులత కు నియమించినందుకు కాంగ్రెస్ నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాలతో సన్మానించారు. కాంగ్రెస్ పార్టీలో చేసిన సేవ కార్యనిర్వాక సభ్యురాలుగా నియమించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమం లో టిపిసిసి ఎస్.సి సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ కొమ్ము విజయ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి చంద్రయ్య , బ్లాక్ ప్రెసిడెంట్ ఇక్బల్ , ఉట్నూర్ మండల్ ప్రెసిడెంట్ మల్ల రెడ్డి , మైనారిటి సెల్ల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ జావీద్ , ఉప సర్పంచ్ అశోక్ నేనూరి , హస్నాపూర్ విలేజ్ ప్రెసిడెంట్ జావీద్ , అర్షద్, బచర్ల రవి , ప్రేమ్ కుమార్ , కలీం , యూత్ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సాయి రాజ్ రాథోడ్ ,నిర్మల్ జిల్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బండ నితిన్ , యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ కలీం ఉద్దీన్ , యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఇందనపు అఖిల్ , యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ శ్రీకాంత్ పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement