Wednesday, May 1, 2024

పశువుల కళేబరాలు తరలింపు.. ఖననం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల పరిధిలోని రాయిగూడెంలో ఇటివ‌ల వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌కు ప‌లు ప‌శువులు మృతి చెందాయి.. వాటి క‌ళేబ‌రాలు గా కిన్నెరసాని, జల్లేరు వాగులు అడ్డుగా ఉండడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈనేపథ్యంలో శనివారం స్థానిక మండల అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో పశువుల కళేబరాలను ట్రాక్టర్ సహాయంతో త‌ర‌లించి, బయట ప్రదేశాల్లో జేసిబి సహాయంతో గోయ్యిలో పూడ్చారు.

ఈ తరలించే కార్యక్రమంలో తాసిల్దార్ మహమ్మద్ సాదియా సుల్తానా, ఎంపీడీవో రామారావు, ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, ప్రభుత్వ వైద్యులు రేవంత్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామయ్య, బుల్లిబాబు, కార్యదర్శి ప్రవీణ్ కుమార్, రెవెన్యూ సిబ్బంది లక్ష్మణ్, స్వామిదాస్, ప్రవీణ్,పంచాయితీ సిబ్బంది ప్రభుదాస్,శేఖర్,నరేష్, తదితరులు

Advertisement

తాజా వార్తలు

Advertisement