Tuesday, May 7, 2024

Breaking: అమరచింత తహసీల్దార్ పై కేసు నమోదు

తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా అమరచింత తహసీల్దార్ పై కేసు నమోదైంది. తహసీల్దార్ సింధూజతో పాటు మరో ముగ్గురిపై 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదైంది. నకిలీ పత్రాలతో చనిపోయిన వ్యక్తి భూమిని మరొకరికి తహసీల్దార్ పట్టా చేశారు. దీంతో అమరచింత రెవెన్యూ మాయాజాలంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement