తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులను పొడిగించింది. భారీ వర్షాల కారణంగా ముందుగా ప్రకటించిన మూడు రోజుల సెలవులను మరో మూడు రోజుల పాటు పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement