Wednesday, May 8, 2024

పట్టుదలతో కృషిచేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు: ఎమ్మెల్యే కోరుకంటి

పట్టుదలతో కృషి చేస్తే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. శనివారం స్దానిక అడ్డగుంటపల్లి శ్రీరామ విద్యానికేతన్ లో 40వ వార్షికోత్సవ కార్యక్రమం లో ఎమ్మెల్యేగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు విద్యను కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని సూచించారు. ఉన్నతంగా ఎదగాలంటే విద్యాభ్యాసం ఒక్కటే మార్గమని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement