Friday, May 3, 2024

KTR : నేడు బీఆర్ఎస్ స్వేద పత్రం..

బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనపై స్వేద పత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజంటేషన్ (పీపీటీ) ఇవ్వడానికి ఆ పార్టీ సిద్ధమైంది. తెలంగాణ భవన్‌లో ఇవాళ ఉదయం పీపీటీ ద్వారా తమ పాలన గురించి వివరించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీటర్ (ఎక్స్) వేదికగా తెలిపారు.బీఆర్ఎస్ పాలనలో సృష్టించిన సంపదపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement