Friday, May 3, 2024

ADB :చెన్నూరులో ఉత్తరద్వార దర్శనం

చెన్నూర్, ప్ర‌భ‌న్యూస్‌: మంచిర్యాల జిల్లా చెన్నూరు జగన్నాథస్వామి ఆలయంలో శనివారం ముక్కోటిఏకాదశి ప్రధాన అర్చకులు మోహన చారి అధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ధనురుమాసం ముక్కోటి ఏకాదశి పురస్కరించుకోని ఆలయంలో ప్రత్యేక పూజలు కుంకుమ అర్చనలు ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు.

ఈ ఏకాదశి రోజు మూడు కోట్లమంది దేవతలు వైకుంఠనికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం ద్వార విష్ణుమూర్తినీ దర్శించుకుంటారాని పురాణల చెబుతున్నాయి. దనుర మాసం వైష్ణవఆలయా ఆచారం ప్రకారం మాసం రోజులు ప్రతి నిత్యం ప్రచ్యత్కాలంలోనే స్వామి వారికి ప్రత్యేక పూజలు నై వేద్యన్ని అర్చకులు అందిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement