Sunday, April 28, 2024

ఫ్లాష్.. ఫ్లాష్..సబ్ స్టేషన్ పై ఏసీబీ దాడి..లంచం తీసుకుంటూ చిక్కిన ఏఈఈ రాజ్ కుమార్..

పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి సబ్ స్టేషన్ పై ఏసీబీ దాడి. రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ట్రాన్స్‌కో ఏఈఈ రాజ్ కుమార్. ఈ మేర‌కు రాజ్ కుమార్ లంచం తీసుకుంటుండా రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు అధికారులు. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న ఏసీబీ అధికారులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement