Monday, May 13, 2024

బిక్ష‌ప‌తి యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో – వాజ్ పేయి జ‌యంతి వేడుక‌లు

మణికొండ ప్ర‌భ‌న్యూస్ : భారతీయ జనతాపార్టీ నార్సింగి మున్సిపాలిటీ అధ్యక్షులు చిక్కిరి బిక్షపతి యాదవ్ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయి 97వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట జిల్లా ఇంచార్జ్ అంజన్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు దుద్దాల లక్ష్మీనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కౌకుంట్ల ప్రభాకర్, నెల్లిపల్లి బుచ్చిరెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి జైపాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ అధ్యక్షులు మండే నాగేష్, కౌన్సిలర్ ఆదిత్య రెడ్డి, మున్సిపల్ ప్రధాన కార్యదర్శులు డాకురి నవీన్, జీ.శివరాజ్, ఉపాధ్యక్షులు బండ మీది కిరణ్, దార్గుపల్లి శ్రీనివాస్, యువమోర్చా అధ్యక్షులు కావలి సురేందర్ ముదిరాజ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు పద్మ, నాయకులు బాలరాజ్, వాసు చారి, చెన్నయ్య, నరేష్ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement