Wednesday, May 1, 2024

చిన్నారుల హరిత కృషి భేష్ – మంత్రి గంగుల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన హరితహారం స్పూర్తితో .. పర్యావరణ పరిరక్షణకు మేము సైతం అంటూ హైదరాబాద్ నిజాం పేట కు చెందిన చిన్నారులు చేస్తున్న కృషిని మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు…హైదరాబాద్ నిజాం పేట కు చెందిన చల్ల రాము బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పని చేస్తున్నారు… వారి పిల్లలు దీశీత ( 11 ) సాహర్ష్ ( 7 ). తమ తల్లిదండ్రులు రాము, ప్రవీణ తెచ్చిన మామిడి పండ్లలోని పిక్కలు ,జీళ్ళు తీసి టిష్యూ పేపర్లు, కవర్లలో జాగ్రత్తపెడుతూ వచ్చారు… చిన్న చిన్న మొలకలు వచ్చిన తర్వాత వాటిని కప్పుల్లో, ప్లాస్టిక్ గ్లాసులు వేసి పెంచడం ప్రారంభించారు. వీరిద్దరూ దాదాపు 200 మామిడి పిక్కలను మొక్కలుగా మార్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement