Tuesday, April 30, 2024

Bhupalapalle – పండుగ వేళ విషాదం…. ఈతకు వెళ్లి అన్నదమ్ముల మృతి

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన దోపతి సమ్మిరెడ్డి కుమారులు జగన్ రెడ్డి, మల్లారెడ్డి సోమవారం నార్లపూర్ వాగులో ఈతకు వెళ్లారు. ఒక్కసారిగా నది ప్రవాహం పెరగడంతో ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు. పండగ పూట జరిగిన ఈ ఘటన తో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement