Sunday, May 5, 2024

బీజేపీ స్టేట్ ఆఫీసులో భీం దీక్ష ..

రాజ్యాంగాన్ని మార్చాలని ముఖ్యమంత్రి కేసిఆర్ చేసిన కామెంట్స్ కు నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భీం దీక్ష చేప‌ట్టారు. ఈ దీక్షలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజా సింగ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, పలువురు జీ హెచ్ ఎమ్ సీ కార్పొరేటర్లు, పార్టీనాయకులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement