Saturday, April 27, 2024

TS : 11న భద్రాద్రి రామయ్య చెంతకు సీఎం….

ఈనెల 11న సీఎం రేవంత్​రెడ్డి భద్రచలంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా భద్రాద్రి రామయ్యను సీఎం దర్శించుకుంటారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ నెల 7న సిరిసిల్ల, వేములవాడలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement