Friday, May 17, 2024

గ్రేటర్ మేయర్, డెప్యూటీ మేయర్ లకు అసద్ అభినందనలు

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన గద్వాల విజయ లక్ష్మి, మోతె శ్రీలతలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు తెలపారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలలో ఎంఐఎం టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన సంగతి విదితమే. గద్వాల విజయలక్ష్మి, మోతె శ్రీలత ల నేతృత్వంలో నగరం మరంత అభివృద్ధి చెందుతుందని అసద్ ఆకాంక్షించారు.  పాతబస్తీ సహా అవసరమైన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతాయని ఆశిస్తున్నామని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement