Tuesday, May 14, 2024

Breaking: మూడు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

మూడు కార్పొరేషన్లకు చైర్మన్ ల నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఫుడ్స్ ఛైర్మన్ గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం ఛైర్మన్ గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యక్షుడిగా మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్ లను సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement