Monday, May 6, 2024

పంచామృతాలతో శివ‌య్య‌కు అభిషేకం

సూర్యాపేట, ప్రభ న్యూస్: కార్తీక మాసం 9వ రోజు సందర్భంగా మున్సిపల్ పరిధిలోని మహా దేవనామేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ఈశ్వరుడికి విశేషంగా పంచామృతాలతో అభిషేకం నిర్వ‌హించారు.

స్వామివారికి పుష్పార్చన , బిల్వార్చన , శ్రీ చక్ర దేవతకు కుంకుమార్చన , నీరాజన మంత్రపుష్పం చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement