Thursday, May 2, 2024

గనిలో బొగ్గుపెళ్ల మీదపడి ఉద్యోగి మృతి

మంచిర్యాల జిల్లా మందమర్రి గనిలో బొగ్గుపెళ్ల మీదపడి ఉద్యోగి మృతిచెందిన ఘ‌ట‌న చోటుచేసుకుంది. కల్యాణిఖని ఉపరితల గని ప్రమాదంలో అండర్‌ మేనేజర్‌ పురుషోత్తం మృతిచెందాడు. మంచిర్యాల జిల్లాలో పది రోజుల వ్యవధిలో నాలుగు ప్రమాదాలు జ‌రిగాయి. ఈనెల 10న శ్రీరాంపూర్‌ ఎస్‌ఆర్‌పీ-3 గని ప్రమాదంలో నలుగురు మృతి చెంద‌గా, శ్రీరాంపూర్‌ ఆర్‌కే-7, ఆర్‌కే-5 ప్రమాదాల్లో పలువురికి తీవ్రగాయాలైన ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement