Friday, May 3, 2024

బోధ‌న్ కోర్టుకి హాజ‌ర‌యిన తీన్మార్ మ‌ల్ల‌న్న‌..

నిజామాబాద్ జిల్లాలో క‌ల్లు వ్యాపారుల‌ను బెదిరించిన కేసులో తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కేసు న‌మోదు అయింది. కాగా ఈ కేసులో ఇప్ప‌టికే తీన్మార్ మ‌ల్ల‌న్న‌ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఈ నెల మొదటి వారంలో బెయిల్ రాగా..నేడు కేసు వాదనల నేపథ్యంలో బోధన్ కోర్టుకు వచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. కోర్టు ఎప్పుడు పిలిచినా వచ్చి నేరుగా హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. జిల్లాలోని బోధన్ కోర్టుకు తీన్మార్ మల్లన్న హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement