Monday, April 29, 2024

శ్మశానవాటిక పనుల పరిశీలన..

‌బెల్లంపల్లి : బెల్లంపల్లి మండలంలోని చాకెపల్లి గ్రామంలో జరుగుతున్న శ్మశానవాటిక పనులను జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ తొంగల సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 31వ తేది లోగా పనులను పూర్తి చేయాలని అన్నారు. ఆయన వెంట ఉప సర్పంచ్‌, ఎంపీఓ, ఏఈ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement