Thursday, May 9, 2024

నీటి కుంట పనుల పరిశీలన..

వేమనపల్లి : మండలంలోని కల్మల్‌పేట గ్రామంలో జరుగుతున్న నీటి కుంట పనులను ఏపిఓ సత్యప్రసాద్‌ పరిశీలించారు.అనంతరం కూలీలకు తగు సూచనలు చేశారు. కరోనా నిబంధనలను పాటిస్తూ పని చేయాలని తెలిపారు. ఈసీ మధూకర్‌ కొలతలపై అవగాహన కల్పించారు. ఆయన వెంట సాంకేతిక సహాయకులు రవి, పంచాయితీ కార్యదర్శి వెంకట్‌, మేట్లు, కూలీలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement